ఏపీ SSC ఫలితాలు విడుదల | AP SSC RESULTS TODAY LIVE UPDATE

ఏపీ SSC ఫలితాలు విడుదల | AP SSC RESULTS TODAY LIVE UPDATE

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP SSC RESULTS 2025 RELEASE : ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి ఫలితాలు అధికారికంగా ఈరోజు 23 ఏప్రిల్ 2025 నా మార్నింగ్ 10 గంటలకు విడుదల చేస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ అధికారికంగా తెలియజేస్తుంది.

ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి ఫలితాలు ఎప్పుడు విడుదల చేస్తారు

ఆంధ్రప్రదేశ్లో 10వ తరగతి పరీక్షలు మార్చి 15 నుంచి మార్చి 31 మధ్యలో నిర్వహించారు. వాటికి సంబంధించి ఫలితాలు ఏప్రిల్ 23వ తేదీన మార్నింగ్ 10 గంటలకు విడుదల చేస్తున్నారని విద్యాశాఖ తెలియజేయడం జరిగింది. 10 తో పాటు ఓపెన్ స్కూల్, టెన్త్ ఇంటర్ ఫలితాలు కూడా విడుదల కానున్నాయి. విడుదల ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.

ఏపీ టెన్త్ రిజల్ట్స్ : ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఎప్పుడు అని ఎదురుచూస్తున్నటువంటి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు బుధవారం ఉదయం 10 గంటలకు విడుదల కానున్నాయి. ఐటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఫలితాలు విడుదల చేస్తున్నారు. ఈ ఫలితాల కోసం https://bse.ap.gov.in/ లేదా https://apopenschool.ap.gov.in/ ఈ రెండు వెబ్సైట్ ద్వారా ఈజీగా హాల్టికెట్ నెంబర్ నెంబర్ ఎంటర్ చేసి తన రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. లేదా వాట్సాప్ గవర్నర్ ద్వారా 95552300009 నెంబర్ మొబైల్లో సేవ్ చేసుకొని, అందులో హాయ్ అని మెసేజ్ చేస్తే అందులో విద్యా సేవలను ఆప్షను సెలెక్ట్ చేసి హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసినట్లయితే మీకు రిజల్ట్స్ అనేది ఈజీగా వస్తాయి.

ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలి.

విద్యార్థులు ముందుగా తమ మొబైల్ ద్వారా https://bse.ap.gov.in/ ఈ వెబ్ సైట్ ను ఓపెన్ చేసి, అందులో తమ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే తర్వాత సబ్మిట్ చేస్తే ఒక సెకండ్ తమ మార్క్స్ అనేది కనబడుస్తాయి, ఆ తర్వాత ప్రింట్ అవుట్ తీసి పెట్టుకోవచ్చు. లేదా 9552300009 అనే మొబైల్ నెంబర్ ని మొబైల్ లో సేవ్ చేసుకొని అందులో హాయ్ అని మెసేజ్ చేయండి. అందులో ఆప్షన్ వస్తాయి అందులో ఎడ్యుకేషన్ అనే ఆప్షన్ ని ఎంపిక చేసుకోండి. ఆ తర్వాత టెన్త్ క్లాస్ రిజల్ట్స్ అని సెలెక్ట్ చేసుకోండి. అలా చేయడం వల్ల మీకు రిజల్ట్స్ అనేది వస్తాయి.

ఆంధ్రప్రదేశ్లో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు 6,19,275 మంది విద్యార్థులు పరీక్ష లో హాజరు కావడం జరిగింది. వీరిలో ఇంగ్లీష్ మీడియం సంబంధించిన 5,64,064 మంది ఉన్నారు, 51,069 మంది తెలుగు మీడియం విద్యార్థులు రాయడం జరిగింది. విద్యార్థులు అందరూ కూడా ఆల్ ది బెస్ట్ మార్క్స్ తక్కువ వచ్చాయని ఫెయిల్ అయ్యామని ఫీల్ కాకండి టైం అనేది ఉంది.. మల్ల రాసి మంచి మార్క్స్ తెచ్చుకోవచ్చు.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since March 2025 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *