Railway Update : రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. కొత్త రూల్స్ వివరాలు ఇవే
Railway News : రైల్వే డిపార్ట్మెంట్ 01 మే 2025 నుంచి కొత్త రూల్ తీసుకురావడం జరిగింది. రైల్వేలో ప్రయాణించి అభ్యర్థులకి అలర్ట్ తప్పనిసరిగా తెలుసుకోండి. రైల్వేలో ప్రయాణించే అభ్యర్థులు వెయిటింగ్ లిస్టులో ఉన్న అభ్యర్థులు స్లీపర్ కోచ్లో వెయిటింగ్ టికెట్తో ప్రయాణిస్తే: రూ.250 జరిమానా. ఏసీ కోచ్లో వెయిటింగ్ టికెట్తో ప్రయాణిస్తే: రూ.440 జరిమానా విధిస్తామని రైల్వే శాఖ ప్రకటించింది.
రైల్వే టికెట్ కన్ఫార్మ్ కాని వారు ఇక నుంచి జనరల్ బోగీల్లో మాత్రమే ప్రయాణించాల్సి ఉంటుంది. వెయిటింగ్ టికెట్ ఉన్న వారు జనరల్ బోగీల్లో మాత్రమే ప్రయాణించాల్సి ఉంటుంది. కన్ఫర్మ్ టికెట్ లేనివారు ఇతర కోచ్లలో ప్రయాణిస్తే జరిమానా విధిస్తామని రైల్వే శాఖ ప్రకటించింది.