చేయూత కొత్త పింఛన్లకు నేటి నుంచి దరఖాస్తులు.. వీళ్లకు నో పెన్షన్..అర్హతలివే | Telangana Cheyutha Pension 2026
Telangana New Cheyutha Pensions Application Start Eligibility & Ineligible 2026 Latest News : తెలంగాణలో ప్రజలకు శుభవార్త ఆసరా పెన్షన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం. పంచాయతీ కార్యదర్శి, MPDO ఆఫీసులలో వెంటనే అప్లై చేసుకోండి. అప్లై చేయడానికి చివరి తేదీ లేదని స్పష్టత చేశారు. గతంలో దరఖాస్తు చేసుకున్న వాళ్ళు మళ్ళీ దరఖాస్తు చేయనవసరం లేదు. ఈ సంవత్సరం మొదట ప్రాధాన్యక్రాయంలో ఒంటరి మహిళలు, వితంతులు, గీత చేనేత కార్మికులు, బోదకాలు, డయాబెసిస్, దివ్యాంగులకు ఈనెల 15 నుంచి పెన్షన్ మంజూరు చేస్తున్నారు.

తెలంగాణలో ఆసరా పెన్షన్ కు అర్హతలు ఈ క్రింద విధంగా ఉన్నాయి. ముఖ్యంగా వితంతువులకు రూ.2016/- పెన్షన్, 18 సంవత్సరాల వయసు భర్త డెత్ సర్టిఫికెట్ ఉండాలి. ఒంటరి మహిళలకు, రూ.2016/-పెన్షన్, 18 ఏళ్ల వయసు కంటే ఎక్కువ ఉండి భర్త వదిలేసి ఉండాలి. 30 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు కలిగిన ఆవివాహితులు కూడా అర్హులే. 50 సంవత్సరాల పైబడిన చేనేత, గీత కార్మికులు సొసైటీ సభ్యత్వం కలిగిన అభ్యర్థులు రూ.2016/-పెన్షన్, అలాగే దివాంగులకు రూ.4016/-పెన్షన్. వయసుతో సంబంధం లేకుండా సదనం సర్టిఫికెట్ ప్రకారం 40% కంటే ఎక్కువ వైకిల్ కలిగిన అభ్యర్థులకు పెన్షన్ ఇస్తారు. కల్లుగీత, నేతన్న కార్మికులు బోదకాలు, డయాబెటిస్ బాధితులకు నెలకు రూ. 2016 పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది.
కొత్త చేయూత పెన్షన్లు వీరు అనర్హులు.. ఎవరంటే? గ్రామాలలో రూ.1,50,000/-, పట్టణాలలో రూ.2,00,000/- లక్షల వార్షికాదాయం సంవత్సరంలో మించి ఉన్నట్లయితే. మూడు ఎకరాలకు మించి మాగాణి, 7.5 ఎకరాలకు మించిన మిట్టు భూమి ఉంటే అనర్హులు. ప్రభుత్వ, ప్రైవేటు, వృత్తిని నిపుణులు, ఔట్సోర్సింగ్ & కాంట్రాక్ట్ ఉద్యోగులు చేస్తున్న పిల్లలు ఉంటే అనర్హులు. అలాగే పెట్రోల్ పంపులు, రైస్ మిల్లులు, ఫోర్ వీలర్ కార్ ఉంటే మీరు కూడా అనర్హులు & ఇప్పటికే ఏదైనా పెన్షన్ తీసుకుంటే వారందరికీ పెన్షన్ రాదు.

తెలంగాణలో ఆగస్టు 15న మూడు సంక్షేమ పథకాలు ప్రభుత్వం ఇవ్వనున్నది. అందులో అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులు, 2.50 లక్షల మందికి కొత్త పెన్షన్లు అందజేస్తున్నారు ఇందులో ముఖ్యంగా ఒంటరి మహిళలు, చేనేత, గీత కార్మికులు & దివాంగులకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది.

