Annadata Sukhibhav Scheme : 3 విడతల్లో ఖాతాలో డబ్బులు.. వెంటనే తెలుసుకోండి
AP Annadata Sukhibhav scheme 2025 : ఆంధ్రప్రదేశ్లో రైతులకు శుభవార్త.. అన్నదాతా సుఖీభవ పథకం కింద రైతులకు రూ.20,000 అందించే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు.
అన్నదాతా సుఖీభవ పథకం ద్వారా జులై నెల కేంద్ర ప్రభుత్వం పీఎం- కిసాన్ డబ్బులు జమ చేస్తుంది. అదేరోజున మనం కూడా అన్నదాతా సుఖీభవ పథకం డబ్బులు జమ చేస్తాం అని ప్రభుత్వం ప్రకటించింది. అయితే రైతులందరూ కూడా తప్పనిసరిగా ఈ కేవైసీ అనేది చేపించుకోవాలి తమ దగ్గర ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయానికి వెళ్లేసి.
కేంద్ర ప్రభుత్వం 3 విడతల్లో అందించే సమయంలో మన పథకం డబ్బులు కూడా అందిస్తాం. ప్రతి రైతుకు రూ.20,000 అందించేలా చర్యలు తీసుకుంటాం’ అని TDP విస్తృతస్థాయి సమావేశంలో సీఎం చంద్రబాబు అన్నారు.
- Indian Railway : రైల్వేలో బిగ్ అప్డేట్.. రైల్వే శాఖలో కొత్త కొలువుల జాతర
- AP EAPCET 2026 : రేపటి నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం.. అవసరమైన డాక్యుమెంట్ వివరాలు ఇవే
- స్టార్టింగ్ శాలరీ రూ.47,600/- 10th అర్హతతో LDC & జనరల్ ఎంప్లాయిస్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | Sainik School Balachadi Notification 2026
- Agriculture Jobs : 10+2 అర్హతతో వ్యవసాయ శాఖలో రిసెప్షనిస్ట్ టెలి ఆపరేటర్ & జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | NIPER Non Teaching Recruitment 2026 Apply Now
- AP Outsourcing Employees : ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్… ఔట్సోర్సింగ్ సిబ్బందికి అంత్యక్రియల ఖర్చు రూ. 20 వేలకు పెంపు.
- Central University Jobs : 10th అర్హతతో క్లర్క్, లేబరటరీ అసిస్టెంట్, లైబ్రరీ అటెండంట్ & MTS నోటిఫికేషన్.. 10th, 12th అర్హతతో అప్లై చేసుకోవచ్చు
- New Ration Card : క్యూఆర్ కోడ్ తో కొత్త రేషన్ కార్డులు.. e-KYC ఈనెల 31 వరకే గడువు
- తల్లికి వందనం 13000 జూలై 22న ఖాతాలో జమ కావాలంటే.. ఈ విద్యార్థికి బ్యాంకు ఖాతా తెరవండి.. వివరాలు ఇవే
- రాత పరీక్ష లేకుండా వన్ స్టాప్ సెంటర్ లో కొత్త నోటిఫికేషన్ వచ్చేసింది | AP One Stop Centre (OSC) Requirement 2026 Apply Now

