School Holidays : కోవిడ్ 19 కేసులు.. స్కూలుకు వేసవి సెలవులు పెంపు?
School Holidays : దేశవ్యాప్తంగా కరుణా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి.. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కరుణ కేశవ సంఖ్య నిశ్శబ్దంగా పెరుగుతున్నాయి. వేసవి సెలవులు ముగించే టైం కి పాఠశాలలో తిరవాల్సి సమయం దగ్గర పడుతుండడంతో కరుణా కేసులు వస్తుంటే తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. స్కూల్లో జూన్ 12 నుంచి తరగతి ప్రారంభం కావలసి ఉండగా కరుణా కేసులు పెరుగుతూ ఉండడం వల్ల వేసవి సెలవులు పొడిగించే అవకాశం ఉంది.
స్కూల్ కు పంపించడం వల్ల పిల్లలకి సురక్షితం కాదని తల్లిదండ్రులు ఆందోళన పడుతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు రోగనిరోధక శక్తి తక్కువ ఉండడం వల్ల విద్యార్థులు కరుణా ప్రభావం ఎక్కువ ఉండే అవకాశం ఉంది. అలాగే ఆరోగ్యపరమైన జాగ్రత్తలు కోవిడి సంబంధించినటువంటి జాగ్రత్తలు రెగ్యులర్ గా టెస్ట్ నిర్వహించి మాస్కు, సామాజిక దూరం వంటి నిర్ణయాలు కచ్చితంగా పాటించాలని సూచిస్తున్నారు. కొన్ని రాష్ట్రాలలో ఇప్పటికే మార్గదర్శకాలు విడుదల చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ కోవిడ్ కేసు పెరిగిన పెరగడంతో పాఠశాల వైసవి సెలవులు పొడిగించే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది విద్యార్థులు ఆరోగ్య భద్రత దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకుంటుందని ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టే అవకాశం ఉంది.
🔥AP Talliki Vandanam : తల్లికి వందనం పథకం ఈ చిన్న పని చేయకపోతే 15000 కట్..ఎందుకో తెలుసుకోండి