Thalliki Vandanam Scheme : తల్లికి వందనం అర్హత వీరికే… మార్గదర్శకాలు
Thalliki Vandanam Scheme : తల్లికి వందనం అర్హత వీరికే… మార్గదర్శకాలు తల్లికి వందనం : ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం విద్యా రంగంలో మరో కీలక పథకాన్ని ప్రారంభించడానికి సిద్ధమవుతోంది. “తల్లికి వందనం” పేరిట ఈ పథకం ద్వారా విద్యార్థుల తల్లులకు ఆర్థిక సహాయం అందించడమే లక్ష్యం. 2025-26 వార్షిక బడ్జెట్లో ఈ పథకం కోసం నిధులు కేటాయించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మార్చి 17, 2025న ఈ పథకాన్ని ప్రకటించారు. ప్రతి తల్లికి, ఆమె పిల్లల … Read more