Good News : విద్యార్థులకు ప్రతి ఒక్కరికి 6000 నగదు.. ఈ పథకం కోసం ఇలా అప్లై చేసుకోండి
AP School Students Travel Assistancs Scheme 2025 : ఆంధ్రప్రదేశ్ లో విద్యార్థుల కోసం తల్లికి వందనం పథకంను జూన్ 12 అమలు చేసిన సంగతి తెలిసిందే. కొత్త గా విద్యార్థుల కోసం మరో పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించడం జరుగుతుంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్కూల్ ట్రావెల్ అసిస్టెన్స్ ప్రోగ్రాం’కు ప్రారంభించడం జరిగింది. ఈ పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లే విద్యార్థులందరికీ రూ.6,000/ అకౌంట్లో జమ చేసే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కొత్త పథకం ప్రారంభించడం జరిగింది.
ప్రభుత్వ పాఠశాలకు వెళ్లే విద్యార్థులకు ఒక కిలోమీటర్ కన్నా ఎక్కువగా ఉన్నట్లయితే ట్రావెల్స్ కింద విద్యార్థులకు సంవత్సరంలో 6000 జమ చేసే విధంగా ప్రభుత్వం కొత్త పథకం ప్రారంభించడం జరిగింది. ఈ పథకం ప్రధాన ఉద్దేశం విద్యార్థులకు హాజరు శాతం పెంచడం. ప్రభుత్వ పాఠశాలకు అడ్మిషన్ పెంచడం. తల్లిదండ్రుల విద్యార్థుల పై పడుతున్న రవాణా చార్జీలు తగ్గించడం.
స్కూల్ ట్రావెల్ అసిస్టెన్స్ ప్రోగ్రాం’కు అర్హత : విద్యార్థులు ఇంటి నుంచి స్కూలు మధ్యలో దూరం ఒక కిలోమీటర్ కన్నా ఎక్కువ ఉన్నట్లయితే అర్హులని తెలియచేసింది ప్రభుత్వం. మరిన్ని వివరాల కోసం ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ ని సంప్రదించండి.
- Annadata Sukhibhav Scheme : 3 విడతల్లో ఖాతాలో డబ్బులు.. వెంటనే తెలుసుకోండి
- Good News : విద్యార్థులకు ప్రతి ఒక్కరికి 6000 నగదు.. ఈ పథకం కోసం ఇలా అప్లై చేసుకోండి
- Thalliki Vandanam Scheme : తల్లికి వందనం పథకం వెరిఫికేషన్ పూర్తి 2వ జాబితా విడుదల… వెంటనే ఇలా చెక్ చేసుకోండి
- పోస్టల్ ఆఫీస్ ద్వారా ఇంటి నుండి నెలకు 40000 సంపాదించండి.. వెంటనే అప్లై చేయండి
- Supervisor Jobs : రాత పరీక్ష లేకుండా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఉద్యోగాలు
- ASHA Worker Jobs : కేవలం టెన్త్ అర్హతతో ఆశ వరకు ఉద్యోగాలు
- Forest Guard Jobs : 10th అర్హతతో అటవీ శాఖలో నోటిఫికేషన్ వచ్చేసింది
- Agricultural Jobs : 10+2 అర్హతతో రాత పరీక్ష లేకుండా గ్రామీణ వ్యవసాయ శాఖలో ఉద్యోగాలు విడుదల
- Railway Jobs : కొత్త గా రైల్వేలలో మొత్తం 6238 టెక్నీషియన్ గ్రేడ్ 1 మరియు 3 పోస్టుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి