Annadata Sukhibhav Scheme : 3 విడతల్లో ఖాతాలో డబ్బులు.. వెంటనే తెలుసుకోండి
AP Annadata Sukhibhav scheme 2025 : ఆంధ్రప్రదేశ్లో రైతులకు శుభవార్త.. అన్నదాతా సుఖీభవ పథకం కింద రైతులకు రూ.20,000 అందించే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు.
అన్నదాతా సుఖీభవ పథకం ద్వారా జులై నెల కేంద్ర ప్రభుత్వం పీఎం- కిసాన్ డబ్బులు జమ చేస్తుంది. అదేరోజున మనం కూడా అన్నదాతా సుఖీభవ పథకం డబ్బులు జమ చేస్తాం అని ప్రభుత్వం ప్రకటించింది. అయితే రైతులందరూ కూడా తప్పనిసరిగా ఈ కేవైసీ అనేది చేపించుకోవాలి తమ దగ్గర ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయానికి వెళ్లేసి.
కేంద్ర ప్రభుత్వం 3 విడతల్లో అందించే సమయంలో మన పథకం డబ్బులు కూడా అందిస్తాం. ప్రతి రైతుకు రూ.20,000 అందించేలా చర్యలు తీసుకుంటాం’ అని TDP విస్తృతస్థాయి సమావేశంలో సీఎం చంద్రబాబు అన్నారు.
- Annadata Sukhibhav Scheme : 3 విడతల్లో ఖాతాలో డబ్బులు.. వెంటనే తెలుసుకోండి
- Good News : విద్యార్థులకు ప్రతి ఒక్కరికి 6000 నగదు.. ఈ పథకం కోసం ఇలా అప్లై చేసుకోండి
- Thalliki Vandanam Scheme : తల్లికి వందనం పథకం వెరిఫికేషన్ పూర్తి 2వ జాబితా విడుదల… వెంటనే ఇలా చెక్ చేసుకోండి
- పోస్టల్ ఆఫీస్ ద్వారా ఇంటి నుండి నెలకు 40000 సంపాదించండి.. వెంటనే అప్లై చేయండి
- Supervisor Jobs : రాత పరీక్ష లేకుండా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఉద్యోగాలు
- ASHA Worker Jobs : కేవలం టెన్త్ అర్హతతో ఆశ వరకు ఉద్యోగాలు
- Forest Guard Jobs : 10th అర్హతతో అటవీ శాఖలో నోటిఫికేషన్ వచ్చేసింది
- Agricultural Jobs : 10+2 అర్హతతో రాత పరీక్ష లేకుండా గ్రామీణ వ్యవసాయ శాఖలో ఉద్యోగాలు విడుదల
- Railway Jobs : కొత్త గా రైల్వేలలో మొత్తం 6238 టెక్నీషియన్ గ్రేడ్ 1 మరియు 3 పోస్టుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి