నిరుద్యోగులకు శుభవార్త.. GPO పోస్టులు కోసం డైరెక్ట్ రిక్రూమెంట్ 2025
GPO Notification 2025 : గ్రామ పాలన అధికారి (GPO) ఉద్యోగుల డైరెక్టరీకమైన ద్వారా చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. గతంలో జూనియర్ పంచాయతీ సెక్రటరీ నియామకాల కోసం చేపట్టిన విధానమే GPO ఉద్యోగ నియామకం చేపట్టాలని యోచిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. నిరుద్యోగులు అందరూ కూడా మేలు చేసే ఉద్దేశంతో ప్రభుత్వం ఆలోచిస్తుంది. భూభారతి చట్టం అమల్లోకి రావడంతో వీలైనంత త్వరగా GPO ఉద్యోగాలు భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది.
రాష్ట్ర ప్రభుత్వం గ్రామస్థాయిలో రెవెన్యూ పూర్తిగా వర్క్ కావాలని 10,954 GPO పోస్టులు భర్తీకి రాష్ట్ర ప్రభుత్వ అనుమతి ఇచ్చింది. అందుకుగాను జీవో కూడా విడుదల చేయడం జరిగింది. ఆ జీవోలో విఆర్ఓ, వీఆర్ఏ అర్హులైన అభ్యర్థులు జిపియో ఉద్యోగుల కోసం డైరెక్టర్ చేస్తున్నట్టు జీవోలు విడుదల చేయడం జరిగింది. ఈ మేరకు జీవోలో ఇచ్చిన మేరకు కలెక్టర్ ద్వారా అప్లికేషన్స్ 7000 వరకు అర్హులైనట్లు తెలుస్తుంది. 7000 మంది అప్లై చేసుకున్నారు. ఈ ఉద్యోగాలు కొత్తవి కావడంతో చేసే VRO, VRA ఉద్యోగాలు ఖాళీలు ఏర్పడతాయి. అలా VRO, VRA తీసుకోవడం వల్ల ఆయా శాఖలో ఖాళీ ఏర్పడతాయని, కొత్త సమస్యలు దారితీస్తాయని భావించింది.
తెలంగాణ ప్రభుత్వం 10954 ఉద్యోగుల భర్తీ కోసం నేరుగా భర్తీ చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. ఉన్నత అధికారుల నుంచి క్లియర్ అయినాక GPO నియమకాలపై సర్కారు తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంచనా. డైరెక్ట్ గా ఎంపిక చేస్తే నిరుద్యోగులకు చాలామందికి ఉపయోగపడుతుంది.