AP PECET Entrance Test 2025 : పిఈసెట్ దరఖాస్తు స్వీకరణ ప్రారంభం
Andhra Pradesh PECET Entrance Test 2025 :
ఆంధ్రప్రదేశ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కామర్స్ ఎంట్రన్స్ టెస్ట్ (PECET) కోసం రిజిస్ట్రేషన్ 2025-26 విద్యా సంవత్సరానికి ప్రారంభం కావడం జరిగింది. రెండేళ్ల బిపిఈడి, రెండేళ్ల డిపిఈడి చేస్తున్న విద్యార్థుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్లో విద్యా మండలి పరివేక్షణలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఈ ఎంట్రన్స్ ఎగ్జాం నిర్వహిస్తుంది. అలాగే బీపిఈడి కోర్సు కోసం అర్హత డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థుల అప్లై చేసుకోవచ్చు. డిపిఈడి కోడ్స్ ఎంట్రన్స్ కోసం ఇంటర్మీడియట్ పూర్తి చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
అర్హత కలిగిన అభ్యర్థులు జూన్ 23వ తేదీన పరీక్ష ఉంటుంది దరఖాస్తు ఫీచర్స్ 900 బిసి విద్యార్థులకు 800 ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఏడు వందలు చెల్లించవలసి ఉంటుంది.

🛑Official Website Click Here
🔥KVS Admission 2025 : 2వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అడ్మిషన్ దరఖాస్తు ఆహ్వానం
🔥Rajiv Yuva Vikasam Scheme : రాజీవ్ యువ వికాసం’ పథకం గడువు పొడగింపు
🔥ICPS Ayahs Jobs : 10th అర్హతతో జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ శాఖలో కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల
🔥Coconut Ice Cream Recipe : ఇంట్లో ఉన్న వాటితోనే ఐస్ క్రీం పూర్తి విధానము