AP Grama Ward Sachivalayam 3rd Notification 2023 Official Update in Telugu 13995 అన్ని జిల్లాల వారికి అవకాశం 4765 వెటర్నరీ అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ 

AP Grama Ward Sachivalayam 3rd Notification 2023 Official Update in Telugu 13995 అన్ని జిల్లాల వారికి అవకాశం 4765 వెటర్నరీ అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

📌సచివాలయాల్లో 13,995 ఖాళీలు అత్యధికంగా పశుసంవర్థక శాఖలోనే ఖాళీలు ఉన్నాయి. 

📌4.656 వెటర్నరీ అసిస్టెంట్ ఉద్యోగాలు ఖాళీ ఉన్నట్టు అంచనా ఉన్నాయి.

📌ఆర్బీకేల్లో 4,656 పశు సంవర్ధక,1,644 ఉద్యాన, 467 వ్యవసాయ, 64 మత్స్య, 23 పట్టు, సహాయకుల పోస్టుల ఖాళీల భర్తీకి చర్యలు.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here 

ఆంధ్రప్రదేశ్  రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో భారీగా ఖాళీలు నెలకొన్నాయి. తాజాగా 13,995 ఖాళీలున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. వీటిల్లో కొన్ని శాఖలు మినహా మిగిలిన వాటిని భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టాలని భావిస్తోంది. సచివాలయాలను మరింత బలోపేతం చేసేందుకు అవసరమైన చర్యలపైనా దృష్టి సారిస్తోంది. ఈ మేరకు అన్ని శాఖలకూ ప్రభుత్వం స్పష్టమైన దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉద్యోగాలు అధికంగా పశుసంవర్ధక శాఖలోనే కనిపిస్తున్నాయి. ఈ శాఖలో ఆర్బీకేల్లో 4.656 పశు సంవర్ధక, 1,644 ఉద్యాన, 467 వ్యవసాయ, 64 మత్స్య, 23 పట్టు , సహాయకుల పోస్టుల ఖాళీల భర్తీకి చర్యలు, ప్రతి ఆర్బీకే పరిధిలో గోదాము నిర్మించే లక్ష్యం తో మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి, ఇప్పటికే 1,005 చోట్ల గోడౌన్ల నిర్మాణం చేపట్టగా 206 చోట్ల పూర్తి. తుది మెరుగులు దిద్దుకుంటున్న మరో 93 గోడౌన్లు. వివిధ దశల్లో గోదాములను జూలై కల్లా పూర్తి చేసేలా చర్యలు.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here 

10th Class JobsClick Here 
12th Class JobsClick Here
Degree Jobs Click Here

కేటగిరీల వారీగా ఉద్యోగ ఖాళీలు..

🔷పశుసంవర్థక అసిస్టెంట్ పోస్టులు= 4,656 పోస్టులు 

🔷ఉద్యానవన అసిస్టెంట్  = 1,644 పోస్టులు

🔷ఎనర్జీ అసిస్టెంట్ =1127 పోస్టులు

🔷మహిళా పోలీస్ = 1092 పోస్టులు

🔷గ్రామ సర్వేయర్ అసిస్టెంట్ =1027 పోస్టులు

🔷ఇంజినీరింగ్ అసిస్టెంట్ = 982 పోస్టులు

🔷పంచాయతీ అసిస్టెంట్ =731 పోస్టులు

🔷సంక్షేమ విద్య అసిస్టెంట్ =543 పోస్టులు

🔷వార్డు సౌకర్యాల అసిస్టెంట్ = 459 పోస్టులు

🔷వార్డు ప్లానింగ్ సెక్రటరీ = 436 పోస్టులు

🛑మొత్తం పోస్టులు = 13995 పోస్టులు

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

మొత్తం ఖాళీల్లో ఏవి అవసరమున్నాయి, వేటిని త్వరగా భర్తీ చేయాలి, ఎందులో తదుపరి నియామకాలు అవసరం లేదన్నదానిపైనా ప్రభుత్వం ఒక అంచనాకు వచ్చినట్లు తెలిసింది. మహిళా పోలీస్, గ్రామ సర్వేయర్ సహాయకులు, మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ పరిధిలోకి వచ్చే వార్డు సౌకర్యాల కార్యదర్శులు, ప్లానింగ్, రెగ్యులేటరీ కార్యదర్శి, పారిశుధ్యం, పర్యావరణం, విద్య, వార్డు పాలన, వార్డు సంక్షేమానికి సంబంధించిన కార్యదర్శుల ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేయరాదని ప్రాథమికంగా నిర్ణయించారు. ఇటువంటి ఖాళీలే 3,905 వరకు ఉన్నట్లు తేలింది. మరికొన్ని పోస్టులను స్థానిక భౌగోళిక అంశాలను

పరిగణనలోకి తీసుకున్న తరువాత భర్తీ చేయాలని నిర్ణయించారు. జాబ్ చార్టు లేని పోస్టులు దాదాపు 8 కీలక శాఖల్లో గ్రామ, వార్డు సచివాయాల్లో ఉద్యోగాలుకు ఇంకా జాబ్ చార్టు కూడా ఖరారు కాలేదు. ఇవి ఆయా శాఖల ఉన్నతాధికారుల వద్దనే పెండింగ్ లో ఉన్నట్లు తేలింది. సాంఘిక సంక్షేమశాఖ పరిధిలోని సంక్షేమం – విద్య సహాయకులను ఎలా వినియోగించుకోవాలో నిర్ణయించుకోలేక, అంతర్ శాఖలతో ఒక కమిటీ వేశారు. ఈ కమిటీ నివేదిక రాకపోవడంతో వారికి జాబ్ చార్టు ఖరారు చేయలేదు. వ్యవసాయం, ఉద్యానవనం, విద్యుత్, అంగన్వాడీ పోస్టుల జాబ్ చార్టు అంశం ఆయా శాఖాధిపతుల వద్దనే ఇంకా పెండింగ్లో ఉండగా, పట్టు శాఖకు సంబంధించి ఆ శాఖ మంత్రి వద్దనే పెండింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here 

రాష్ట్రంలో పశుసంవర్ధక శాఖలో 4765 వెటర్నరీ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ పూర్తయిన తరువాత ఖాళీల భర్తీకి రిక్రూమెంట్  జారీ చేస్తామని మంత్రి సీదిరి అప్పలరాజు తెలిపారు. శాసనమండలిలో ఎపి పారా వెటర్నరీ, అనుబంధ కౌన్సిల్ బిల్లుపై చర్చ అనంతరం ఆయన మాట్లాడారు. గతంలో రెండు సార్లు రిక్రూమెంట్ జారీ చేసినా అర్హత కలిగిన అభ్యర్థులు లేకపోవడం వల్ల జాబ్స్ భర్తీ జరగలేదన్నారు. వైసిపి ప్రభుత్వ హయంలో 4518 మందిని గ్రామ సచివాలయాల స్థాయిలో నియమించినట్లు తెలిపారు. ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రమ్మణ్యం మాట్లాడుతూ వెటర్నరీ పాలిటెక్నిక్లు ప్రభుత్వ రంగంలో కన్నా ప్రైవేటురంగంలో ఎక్కువగా ఉన్నాయన్నారు. ప్రైవేటు కళాశాలల్లో కనీస సౌకర్యాలు లేవని, సీట్లను అమ్ముకుంటున్నారని, నాణ్యమైన విద్యను అందించడం  లేదని ప్రభుత్వం ఇచ్చే ఫీజు రీయింబర్స్మెంట్ను తీసుకుని సర్టిఫికెట్స్ ఇచ్చి పంపుతున్నారని, వాటికి విలువ ఉండటం లేదని తెలిపారు. ఎమ్మెల్సీ కె.ఎస్. లక్ష్మణరావు మాట్లాడుతూ ఈ బిల్లు ద్వారా శిక్షణా కేంద్రాలు నెలకొల్పేందుకు అవకాశం ఉంటుందని శిక్షణతో పాటు జాబ్స్, ఉపాధి కూడా కల్పించాలని అన్నారు. టిడిపి ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు మాట్లాడుతూ గతంలో ఉన్న గోపాలమిత్రలను తొలగించి వెటర్నరీ ఉద్యోగాలకు  భర్తీ కావడం లేదనడం సరికాదని అన్నారు. గోపాలమిత్రల్లో అర్హత కలిగిన 290 మందికి వెటర్నరీ అసిస్టెంట్లను నియమించామని మంత్రి సీదిరి అప్పలరాజు తెలిపారు. మిగతా వారిని ప్రభుత్వ కార్యాలయాల్లో సబార్డినేట్ జాబ్స్ కు నియమించాలని ప్రతిపాదించామని తెలిపారు. తాజాగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో పారా మెడికల్ సిబ్బందిని నియమించేందుకు ప్రతిపాదనలకు సంబంధించి బిల్లును ప్రవేశపెడుతున్నామని తెలిపారు. చర్చ అనంతరం బిల్లును ఆమోదించారు.

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here

🛑Newspaper Cutting Link Click Here  

🛑Official Web Page Link Click Here   

🛑Official Web Page Click Here          

➡️2nd Official Web Page More Job Update Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

Leave a Comment

You cannot copy content of this page