రైల్వే శాఖలో 6,180 టెక్నీషియన్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చింది | RRB NTPC Technicain Notification 2025 in Telugu | Telugu Jobs Point
RRB NTPC Technicain Notification 2025 : భారతదేశ వ్యాప్తంగాఅన్నీ రైల్వే శాఖలో భారీగా కొత్త నోటిఫికేషన్ వచ్చింది. వివిధ విభాగాల్లో మొత్తం 6,180 టెక్నీషియన్ సిగ్నల్ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఎంప్లాయిమెంట్ న్యూస్ ప్రకారం జూన్ 28వ తేదీన పూర్తి నోటిఫికేషన్ విడుదలవుతుంది.

RRB NTPC టెక్నికన్ఉద్యోగాలకువయస్సు 18 సంవత్సరాలు నుంచి 33 సంవత్సరాలు మధ్యలో ఉండాలి.ఈ ఉద్యోగులకు రాత, వైద్య పరీక్షలు తదితరాల ఆధారంగా ఉద్యోగాల ఎంపిక ఉంటుంది. మన సొంత రాష్ట్రంలో సికింద్రాబాద్లో ఉద్యోగం వస్తుంది. అర్హులైన 28వ జూన్ నుంచి 28వ జులై 2025 తేదీ వరకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ నోటిఫికేషన్ లో ఉద్యోగుల భర్తీ చేస్తున్నారు
1. టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్: 180 పోస్టులు
2. టెక్నీషియన్ గ్రేడ్-III: 6,000పోస్టులు
మొత్తం ఉద్యోగాలు : 6,180.
అర్హతలు, ఎంపిక ప్రక్రియ, వయోపరిమితి, దరఖాస్తు ఫీజు తదితర వివరాలు అధికారిక వెబ్సైట్లో చూడవచ్చు. అర్హత కలిగిన అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం అబ్సల్ వెబ్ పేజీని విజిట్ చేయవచ్చు. రైల్వే శాఖలో టెక్నీషియన్స్ గ్రేడ్ III మరియు టెక్నీషియన్ గ్రేడ్ I సిగ్నల్ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. ఈ ఉద్యోగాలకు లెవెల్ 2 (Basic Pay = రూ.19,900/-) మరియు లెవెల్ 5 (Basic Pay = రూ.29,200/-) లో నేల జీతం ఇస్తారు.

🛑Notification Pdf Click Here
🛑Official Website Click Here