Talliki Vandanam Scheme 2025 : తల్లికి వందనం పథకం పై ప్రభుత్వం కసరత్తు పూర్తి వివరాలు
Talliki Vandanam Scheme 2025 :
ప్రస్తుతం తల్లికి వందన పథకం పై ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. పాఠశాల విద్యాశాఖ నుంచి తీసుకున్న పిల్లల వివరాలను, గ్రామ వార్డు సచివాలయాలలో ఉన్న డేటాతో అనుసంధానం చేసి డేటాను పరిశీలిస్తున్నారు.
గతంలో గ్రామ వార్డు సచివాలయ నిర్వహించిన ఇంటింటి సర్వే డేటా ఆధారంగా లబ్ధిదారులు ఎంపిక చేసి అవకాశం ఉందని తెలియజేస్తున్నారు.
గ్రామ వార్డు సచివాలయ విభాగంలో విద్యా ఆర్థిక శాఖ అధికారులు సోమవారం మంగళవారం ప్రత్యేక సమావేశాలలో నిర్వహించారు. సచివాలయ శాఖ కరరాశు చేసే తుది జాబితా ఆధారంగా తల్లికి వందనం లబ్ధిదారులు ఎంపిక చేస్తామని తెలియజేశారు తల్లికి వందనం పథకం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15000 చొప్పున అధికారులు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన చేయడం జరిగింది.