Thalliki Vandanam Scheme : తల్లికి వందనం పై ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన

Thalliki Vandanam Scheme : తల్లికి వందనం పై ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన Thalliki Vandanam Scheme Latest News : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరం నుంచి ‘తల్లికి వందనం’ పథకాన్ని అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఈ పథకం ప్రకారం, స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి రూ.15,000 సాయం అందించబడుతుంది. ఈ నిర్ణయం క్యాబినెట్ సమావేశంలో తీసుకోబడింది. ఆంధ్రప్రదేశ్ సీఎం, ఏప్రిల్ నుంచి మత్స్యకార భరోసా పథకాన్ని అమలు … Read more

You cannot copy content of this page