Thallikki Vandanam : ప్రతి విద్యార్థికి 15000 రేపే అకౌంట్లో జమ
Thallikki Vandanam : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం కింద ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ చదువుతున్న ప్రతి విద్యార్థికి 15000 చొప్పున తల్లిలా అకౌంట్లో వేయడానికి ముహూర్తం ఖరారు చేసింది.

ఈ సంవత్సరం లో తల్లికి వందనం ప్రతి ఒక్కరికి 15 వేల రూపాయల చొప్పున జూన్ 12వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా 67.27 లక్షల మంది విద్యార్థులకు జమ కానున్నది.
తల్లికి వందనం స్కీం 2025 26 సంవత్సరాలు సంబంధించి ఈ నగదు విద్యార్థులు తమ చేను అన్నట్లు ప్రభుత్వం తెలియజేసింది.
ఈ పథకం మొత్తం 8745 కోట్ల రూపాయలు అవసరం ఉన్నట్టు ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది.

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వ ఏడాది పాలన సందర్భంగా రాష్ట్ర మహిళలకు శుభవార్త చెప్పింది. జూన్ 12 వ తేదీన అంటే రేపు ‘తల్లికి వందనం’ పథకం ప్రారంభం కానుంది.
TallikiVandanam
- Indian Railway : రైల్వేలో బిగ్ అప్డేట్.. రైల్వే శాఖలో కొత్త కొలువుల జాతర
- AP EAPCET 2026 : రేపటి నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం.. అవసరమైన డాక్యుమెంట్ వివరాలు ఇవే
- స్టార్టింగ్ శాలరీ రూ.47,600/- 10th అర్హతతో LDC & జనరల్ ఎంప్లాయిస్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | Sainik School Balachadi Notification 2026
- Agriculture Jobs : 10+2 అర్హతతో వ్యవసాయ శాఖలో రిసెప్షనిస్ట్ టెలి ఆపరేటర్ & జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | NIPER Non Teaching Recruitment 2026 Apply Now
- AP Outsourcing Employees : ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్… ఔట్సోర్సింగ్ సిబ్బందికి అంత్యక్రియల ఖర్చు రూ. 20 వేలకు పెంపు.
- Central University Jobs : 10th అర్హతతో క్లర్క్, లేబరటరీ అసిస్టెంట్, లైబ్రరీ అటెండంట్ & MTS నోటిఫికేషన్.. 10th, 12th అర్హతతో అప్లై చేసుకోవచ్చు
- New Ration Card : క్యూఆర్ కోడ్ తో కొత్త రేషన్ కార్డులు.. e-KYC ఈనెల 31 వరకే గడువు
- తల్లికి వందనం 13000 జూలై 22న ఖాతాలో జమ కావాలంటే.. ఈ విద్యార్థికి బ్యాంకు ఖాతా తెరవండి.. వివరాలు ఇవే
- రాత పరీక్ష లేకుండా వన్ స్టాప్ సెంటర్ లో కొత్త నోటిఫికేషన్ వచ్చేసింది | AP One Stop Centre (OSC) Requirement 2026 Apply Now

