Thallikki Vandanam : ప్రతి విద్యార్థికి 15000 రేపే అకౌంట్లో జమ
Thallikki Vandanam : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం కింద ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ చదువుతున్న ప్రతి విద్యార్థికి 15000 చొప్పున తల్లిలా అకౌంట్లో వేయడానికి ముహూర్తం ఖరారు చేసింది.

ఈ సంవత్సరం లో తల్లికి వందనం ప్రతి ఒక్కరికి 15 వేల రూపాయల చొప్పున జూన్ 12వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా 67.27 లక్షల మంది విద్యార్థులకు జమ కానున్నది.
తల్లికి వందనం స్కీం 2025 26 సంవత్సరాలు సంబంధించి ఈ నగదు విద్యార్థులు తమ చేను అన్నట్లు ప్రభుత్వం తెలియజేసింది.
ఈ పథకం మొత్తం 8745 కోట్ల రూపాయలు అవసరం ఉన్నట్టు ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది.

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వ ఏడాది పాలన సందర్భంగా రాష్ట్ర మహిళలకు శుభవార్త చెప్పింది. జూన్ 12 వ తేదీన అంటే రేపు ‘తల్లికి వందనం’ పథకం ప్రారంభం కానుంది.
TallikiVandanam
- India Post GDS 6th Merit List ఫలితాలు వచ్చేశాయి | Postal GDS 2025 6th Merit List Results Released
- 10th అర్హతతో అసిస్టెంట్, క్లర్క్ & ల్యాబ్ అటెండర్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | ICMR NIIH Assistant, Clerk, Personal Assistant, Technician Recruitment 2025 Notification Out, Apply Online
- Bank Clerk Jobs : పల్లెటూరు గ్రామీణ బ్యాంకులలో క్లర్క్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | IBPS Clerk Recruitment 2025 Short Notification Out, Apply Online for CRP CSA XV Clerk Vacancy all details in Telugu
- AP Constable Results : నేడే కానిస్టేబుల్ పరీక్షా ఫలితాలు
- CSIR IICB రిక్రూట్మెంట్ 2025 జూనియర్ సెక్రెటరీ అసిస్టెంట్ & జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులకు నోటీసు వచ్చేసింది, ఆన్లైన్లో వెంటనే దరఖాస్తు చేసుకోండి
- నిరుద్యోగ భృతి ఆ నెల నుండే అమలు నెలకు రూ.3,000 అప్లయ్ చేయడానికి మీ దగ్గర ఉండాల్సిన సర్టిఫికెట్స్ | Nirudyoga Bruthi Latest News
- పెద్ద శుభవార్త 15,364 జాబ్స్ నోటిఫికెషన్స్ | Top 12 Central Govt Jobs 2025 In Aug | Telugu Job Search | Latest Jobs In Telugu
- Postal Jobs : 10th అర్హతతో పోస్టల్ డిపార్ట్మెంట్ లో గ్రూప్ సి పెర్మనెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది
- Court Jobs : జిల్లా కోర్టులో స్టెనో/టైపిస్ట్ ఉద్యోగుల కోసం నోటిఫికేషన్ వచ్చింది