Thallikki Vandanam : ప్రతి విద్యార్థికి 15000 రేపే అకౌంట్లో జమ
Thallikki Vandanam : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం కింద ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ చదువుతున్న ప్రతి విద్యార్థికి 15000 చొప్పున తల్లిలా అకౌంట్లో వేయడానికి ముహూర్తం ఖరారు చేసింది.

ఈ సంవత్సరం లో తల్లికి వందనం ప్రతి ఒక్కరికి 15 వేల రూపాయల చొప్పున జూన్ 12వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా 67.27 లక్షల మంది విద్యార్థులకు జమ కానున్నది.
తల్లికి వందనం స్కీం 2025 26 సంవత్సరాలు సంబంధించి ఈ నగదు విద్యార్థులు తమ చేను అన్నట్లు ప్రభుత్వం తెలియజేసింది.
ఈ పథకం మొత్తం 8745 కోట్ల రూపాయలు అవసరం ఉన్నట్టు ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది.

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వ ఏడాది పాలన సందర్భంగా రాష్ట్ర మహిళలకు శుభవార్త చెప్పింది. జూన్ 12 వ తేదీన అంటే రేపు ‘తల్లికి వందనం’ పథకం ప్రారంభం కానుంది.
TallikiVandanam
- Thalliki Vandanam schemeలో 13000 వేల రూపాయలు ఎందుకు ఇచ్చారు 2000 కట్ కారణమేమి చెప్పింది ప్రభుత్వం
- 10th అర్హతతో 630 పోస్టులు కోసం ఇండియన్ కోస్ట్ గార్డ్ నోటిఫికేషన్ వచ్చేసింది || Indian Coast Guard Notification 2025 Latest Navik (General Duty, Domestic Branch) Jobs
- Thallikki Vandanam : ప్రతి విద్యార్థికి 15000 రేపే అకౌంట్లో జమ
- AP Forest Jobs : 12th అర్హతతో త్వరలో అడవి శాఖలో 700 ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల
- 12th అర్హతతో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది || CSIR SERC Junior Secretariat Assistant & Junior Stenographer Notification 2025 Latest Jobs
- Talliki Vandanam Scheme 2025 : తల్లికి వందనం పథకం పై ప్రభుత్వం కసరత్తు పూర్తి వివరాలు
- Free Jobs : ఇన్సూరెన్స్ కంపెనీలో కొత్త నోటిఫికేషన్ వచ్చేసింది || NICL Administrative Officer Recruitment 2025 eligibility education details
- TTD Jobs : తిరుమల తిరుపతి దేవస్థానములు లో కొత్త నోటిఫికేషన్ విడుదల
- కొత్త గా పోస్టల్ అసిస్టెంట్ జాబ్స్ దక్కించుకునే ఛాన్స్.. ఇలా దరఖాస్తు చేసుకోండి | SSC CGLE Notification 2025 all details in Telugu