Thallikki Vandanam : ప్రతి విద్యార్థికి 15000 రేపే అకౌంట్లో జమ
Thallikki Vandanam : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం కింద ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ చదువుతున్న ప్రతి విద్యార్థికి 15000 చొప్పున తల్లిలా అకౌంట్లో వేయడానికి ముహూర్తం ఖరారు చేసింది.

ఈ సంవత్సరం లో తల్లికి వందనం ప్రతి ఒక్కరికి 15 వేల రూపాయల చొప్పున జూన్ 12వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా 67.27 లక్షల మంది విద్యార్థులకు జమ కానున్నది.
తల్లికి వందనం స్కీం 2025 26 సంవత్సరాలు సంబంధించి ఈ నగదు విద్యార్థులు తమ చేను అన్నట్లు ప్రభుత్వం తెలియజేసింది.
ఈ పథకం మొత్తం 8745 కోట్ల రూపాయలు అవసరం ఉన్నట్టు ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది.

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వ ఏడాది పాలన సందర్భంగా రాష్ట్ర మహిళలకు శుభవార్త చెప్పింది. జూన్ 12 వ తేదీన అంటే రేపు ‘తల్లికి వందనం’ పథకం ప్రారంభం కానుంది.
TallikiVandanam
- AIIMS Jobs : కొత్త గా నర్సింగ్ ఆఫీసర్ నోటిఫికేషన్ వచ్చేసింది | Latest AIIMS NORCET 10 Recruitment 2026 Apply Now
- Assistant Jobs : 10th అర్హతతో జూనియర్ సెక్రటేరియల్ అసిస్టెంట్ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | NIMHANS Recruitment 2026 Apply Online Now
- Assistant Jobs : కొత్త గా అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | Latest NFSU Non AcademicRecruitment 2026 Apply Now
- Free Jobs : కొత్త గా నేషనల్ ఫోరెన్సిక్ లో లేబరటరీ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | Latest NFSU Scientific/ Technical Regular Recruitment 2026 Apply Now
- Bank Jobs : తెలుగు భాష వస్తే చాలు.. గ్రామీణ బ్యాంకులో బంపర్ నోటిఫికేషన్| Latest Federal Bank Recruitment 2026 Apply Now
- TTD Jobs : రాత పరీక్ష లేకుండా తిరుమల తిరుపతిలోని టిటిడి హాస్పిటల్స్లో ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | TTD Hospitals Tirumala Tirupati Recruitment 2026 apply online now
- TMC Jobs : కొత్త గా సైంటిఫిక్ ఆఫీసర్ పర్మినెంట్ శాశ్వత ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | TMC Scientific Assistant Recruitment 2025 Online Now
- Library Trainee Jobs : వాక్-ఇన్-ఇంటర్వ్యూ ద్వారా లైబ్రరీ ట్రైనీ పోస్టుల భర్తీ | BEL Recruitment 2025 Online Now
- India Post GDS 2026 Result Date : పోస్టల్ GDS రిజల్ట్స్ ఎప్పుడు? ఎలా తెలుసుకోవాలి

