AP 10th Results 2025 : పదవ తరగతి ఫలితాల విడుదల | ఎప్పుడో తెలుసా
Andhra Pradesh SSC results 2025 : ఆంధ్రప్రదేశ్ లో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు విజయవంతంగా ప్రశాంతంగా జరగడం జరిగింది. ప్రస్తుతం ఇంటర్మీడియట్ మూలంకరణ ప్రారంభం కావడం జరిగింది.
AP 10వ తరగతి పరీక్షలు ఏప్రిల్ 1వ తేదీతో ముగియడం జరిగింది. ఇంకా జవాబు పత్రాలు మూల్యాంకనం గురువారం 03 ఏప్రిల్ నుంచి ప్రారంభం అయింది. మూల్యాంకనం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 26 జిల్ కేంద్రాలలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రక్రియ ఏప్రిల్ 9వ తేదీ లోపు ముగించడం జరుగుతుంది. ఆ తర్వాత ఆన్లైన్లో మార్కులను పొందుపరుస్తారు.

పదో తరగతి మూల్యంకరణ పూర్తయిన తర్వాత ఈ నెలాఖరిలో ఫలితాలు విడుదల అయ్యే అవకాశం ఉందని తెలియజేస్తున్నారు. మూల్యంకరణ చేసిన పత్రాలు పునర్ పరిశీలన మార్కులు తేడా వస్తే సంబంధిత అధికారులపై క్రమశిక్షణ చర్యలతో పాటు జరిమానా కూడా విధించడం జరుగుతుంది. పరీక్ష పత్రాలు పరిశీలించే ప్రాంతాలలో పూర్తిగా మొబైల్ ఫోను నిషేధించడం జరిగింది. అధికారకంగా డైరెక్టర్ శ్రీనివాస రెడ్డి గారు ఆదేశించడం జరిగింది.
ఇంటర్మీడియట్ ఫలితాలు ఎలా అయితే వాట్సాప్ లో అందిస్తామని తెలియజేస్తున్నారు అలాగే పదో తరగతి ఫలితాలు కూడా వాట్సాప్ నుంచి ఇచ్చే విధంగా అధికారికంగా చర్యలు చేపట్టారు. ఇప్పటికే తల్లిదండ్రుల సెల్ఫోన్లో నెంబర్లు పాఠశాల వారికి సేకరించారు. ఒకేలా వాట్సాప్ లో రాకపోతే అధికార వెబ్సైట్ నుంచి ఎలా చెక్ చేసుకోవాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం.

పదో తరగతి ఫలితాల కోసం బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్ర ప్రదేశ్ (BSEAP) ఫలితాలు ఏప్రిల్ చివరి వారంలో వచ్చే అవకాశం అయితే ఉంది. వాట్సాప్ ద్వారా పొందాలనుకున్న అభ్యర్థులు 955230009 ద్వారా కూడా డైరెక్ట్ వాట్సాప్ లో మీరు పొందవచ్చు. అలాగే https://www.bse.ap.gov.in/ అధికార వెబ్సైట్ నుచి మీరు ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.