Latest Mega Job Mela 10th అర్హతతో  పరీక్ష లేదు ఫీజు లేదు  అప్లై చేస్తే జాబ్ గ్యారెంటీ  Mega Job Mela Recruitment In Telugu Jobs | Latest Jobs 2023 In Telugu 13

Latest Mega Job Mela 10th అర్హతతో  పరీక్ష లేదు ఫీజు లేదు  అప్లై చేస్తే జాబ్ గ్యారెంటీ  Mega Job Mela Recruitment In Telugu Jobs | Latest Jobs 2023 In Telugu 13

ముఖ్యాంశాలు:-

WhatsApp Group Join Now
Telegram Group Join Now

📌కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం  ఉద్యోగాలు, APSSDC,   SSC, పోస్టల్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్   లో కొత్త రిక్రూట్‌మెంట్‌ 2023

📌కింద వరకు చూడండి చాలా నోటిఫికేషన్ వివరాలు ఉన్నాయి.

📌 మీరు అప్లై చేసుకుంటే మీకు 100% జాబ్ వస్తుంది.

📌పరీక్ష లేకుండా డైరెక్ట్ సెలక్షన్, అందరూ అర్హులే 

📌అప్లికేషన్ ఫీజు లేదు, అప్లై చేస్తే త్వరగా ఉద్యోగం వస్తుంది. 

📌కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ.

జిల్లా నైపుణాభివృద్ధి సంస్థ డీఆర్ఎ సీ-డ్యాప్, జిల్లా ఉపాధికార్యాలయం సంయుక్తాధ్వర్యంలో కలెక్టరేట్ ని తమ కార్యాలయంలో జాబేళా నిర్వహిస్తు న్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి దీప్తి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అపోలో ఫార్మసీలో ఫార్మసిస్టు, వినూత్న ఫర్టిలైజర్స్లో సేల్స్ రెప్రజెంటేటివ్, సేల్స్ ఎగ్జిక్యూటివ్లకు జాబేళా నిర్వహిస్తున్నామన్నారు. ఎస్ఎస్సీ, టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, డీపామ్, ఎంఫామ్, బీ ఫామ్, డిప్లొమా, ఎంబీఏ ఉత్తీర్ణులైన నిరుద్యోగ యువత ఇందుకు అర్హులన్నారు. 18-35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాల న్నారు. ఆసక్తిగల వారు తమ విద్యార్హతలకు సంబంధించిన ధ్రువపత్రాలు, పాస్పోర్టుసైజ్ ఫొటోలతో హాజరు కావాలన్నారు. అభ్యర్థులు https://www.apssdc.in/home/ వెబ్ సైట్లో రిజిస్టర్ చేసుకోవాలన్నారు

🛑24, 25 తేదీల్లో పాలిటెక్నిక్ విద్యార్థులకు జాబ్ మేళా : AP రాష్ట్రంలోని పాలిటెక్నిక్ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థుల కోసం ఈ నెల 24, 25 తేదీల్లో మరో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ చదలవాడ నాగరాణి తెలిపారు. హెచ్ఎల్ మండో సంస్థ మానవవనరుల విభాగం డీజీఎం రాజశేఖర్, మేనేజర్ రాగిణిలతో కమిషనర్ చదలవాడ నాగరాణి సోమవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ ఉద్యోగ మేళా ద్వారా 200 మంది టెక్నీషియన్ అప్రెంటీస్లుగా ఉపాధి పొందనున్నారని తెలిపారు. హ్యుందాయ్, జనరల్ మోటార్స్, ఫోర్డ్, వోక్స్, వ్యాగన్, ఆడి, చేవ్రాలెట్, కియా, సుజుకి తదితర ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ తో ఈ సంస్థ వ్యాపార భాగస్వామ్యం కలిగి ఉందన్నారు. ఒంగోలులోని డీఏ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలలో ఈ జాబ్ మేళా నిర్వహిస్తామని చెప్పారు. 2020 to 2022 సంవత్సరాల్లో డిప్లొమా ఉత్తీర్ణులైన విద్యార్థులు రాత పరీక్ష, ఇంటర్వ్యూలకు హాజరుకా వచ్చని తెలిపారు. 60 శాతం మార్కులతో ఆటోమొబైల్, మెకానికల్, ఎలక్ట్రికల్ విభాగా లలో ఉత్తీర్ణులైన బాల బాలికలు, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్, ఇన్స్ట్రుమెంటేషన్ విభాగాలలో ఉత్తీర్ణత సాధించిన బాలికలు అర్హులని చెప్పారు. ఎంపికైన అభ్యర్థులకు నెలవారీ స్టైఫండ్గా రూ.14,050, సబ్సిడీపై ఇతర సౌకర్యాలు అందుతాయన్నారు. సంవత్సరం తర్వాత వారి పనితీరు ఆధారంగా శాశ్వత ప్రాతిపదికన సంస్థ అవకాశం కల్పిస్తుందని తెలిపారు. మరిన్ని వివరాల కోసం 8985872905, 8870985062 నంబర్లలో సంప్రదించవచ్చన్నారు.

🛑Registration Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *