Navodaya Admissions Notification 2023-24 : నవోదయ విద్యాలయ సమితి, విద్యా మంత్రిత్వ శాఖ పరిధిలోని స్వయంప్రతిపత్తి గల సంస్థ పాఠశాల విద్య & అక్షరాస్యత శాఖ, భారత ప్రభుత్వం జవహర్ నవోదయ విద్యాలయాలలో 6వ తరగతిలో ప్రవేశ ప్రకటన 2024-25 సెషన్ కోసం జవహర్ నవోదయ విద్యాలయాలలో ఎంపిక పరీక్ష (JNVST) ద్వారా 6వ తరగతిలో ప్రవేశం కోసం ఆన్లైన్ దరఖాస్తులు కోరబడుచున్నవి. అర్హత వయసు విద్యా అర్హతలు పూర్తి వివరాలు కింద ఇవ్వడం జరిగింది. ఆర్టికల్ లో క్లియర్ గా చదవండి అలానే మీ ఫ్రెండ్స్ రిలేటివ్ అందరు కూడా షేర్ చేయండి.
Navodaya Admissions 2023 : నవోదయలో ప్రవేశాల కోసం దరఖాస్తులకు ఆహ్వానం కోసం నోటిఫికేషన్ విడుదల డైెరెక్ట్ లింక్ ఇదే పూర్తి వివరాలు
ప్రత్యేకమైన అంశాలు
నాణ్యమైన విద్యపై ప్రత్యేక శ్రద్ధ చూపెట్టడం ద్వారా ఫలితాలు
•JEE మెయిన్-2022; 7585 మందిలో 4296 (56.6%) విద్యార్ధులు అర్హులయ్యారు
•JEE అడ్వాన్స్ -2022: 3000 మందిలో 1010 (33.7%) విద్యార్థులు అర్హులయ్యారు
•NEET-2022: 24807 మందిలో 19352 (78.0%) విద్యార్థులు అర్హులయ్యారు
•X మరియు XII తరగతి బోర్డ్ పరీక్షలలో ఉత్తమ ఫలితాలు (2022-23) తరగతి: 99,14% XII తరగతి: 97.51%.
సాధారణ ముఖ్యాంశాలు:
•ప్రతి జిల్లాలో కో-ఎడ్యుకేషనల్ రెసిడెన్షియల్ స్కూల్.
•బాలురు మరియు బాలికలకు వేరువేరు హాస్టల్.
•ఉచిత విద్య, భోజనం మరియు వసతి మైగ్రేషన్ పథకం ద్వారా విస్తృతమైన సాంస్కృతిక వినిమయం.
•స్పోర్ట్ & గేమ్స్ వృద్ధి.
•NCC, స్కౌట్స్ & గైడ్స్ మరియు NSS.
వయో పరిమితి
•అభ్యర్థి తప్పనిసరిగా 01.05.2012 నుండి 31.07.2014 (రెండు తేదీలు సహా) మధ్య జన్మించి ఉండాలి.
అర్హత
అభ్యర్థులు ఏ జిల్లాలో నివసిస్తున్నారో, అదే జిల్లాలో పని చేయుచున్న జవహర్ నవోదయ విద్యాలయంలో ప్రవేశానికై 2023-24 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ / ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 5వ తరగతి చదువుతూ ఉండాలి.
• ప్రభుత్వ / ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో ప్రతీ తరగతి: పూర్తి విద్యా సంవత్సరాలు చదివి, 3,4 తరగతులు ఉత్తీర్ణులై ఉండాలి. మరియు 01.05.2012 నుండి 31.07.2014 (రెండు తేదీలు సహా) మధ్య జన్మించి ఉండాలి.
రిజర్వేషన్
• కనీసం 75% సీట్లు జిల్లాలోని గ్రామీణ అభ్యర్థులచే భర్తీ చేయబడుతాయి.
• భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC, ST, OBC మరియు దివ్యాంగుల కొరకు రిజర్వేషన్ కలదు.
• బాలికల కోసం కనీసం 1/3 వంతు సీట్లు కేటాయించబడినవి.
Jawahar Navodaya Vidyalaya Selection Test – 2023-24
•అప్లికేషన్ ప్రారంభం: 23-06-2023.
•ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 10-08-2023.
•పూర్తి ఫారమ్ చివరి తేదీ: 10- 08-2023.
•పరీక్ష తేదీ: 04 -11- 2023.
Click on the link given below
=====================
Important Links:
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here | |
Youtube Channel Link | Click Here |
🛑Notification Administration Click Here
🛑Online Online registration Click Here
➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here
-
CSIR CRRI Recruitment 2025 : 12th అర్హత తో జూనియర్ స్టెనోగ్రాఫర్ & జూనియర్ సెక్రెటేరియట్ అసిస్టెంట్ పోస్టుల కోసం వెంటనే దరఖాస్తు చేసుకోండి
CSIR CRRI Recruitment 2025 : 12th అర్హత తో జూనియర్ స్టెనోగ్రాఫర్ & జూనియర్ సెక్రెటేరియట్ అసిస్టెంట్ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి CSIR CRRI Recruitment 2025: సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (CSIR CRRI) 2025లో 209 ఖాళీల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. జూనియర్ స్టెనోగ్రాఫర్ మరియు జూనియర్ సెక్రెటేరియట్ అసిస్టెంట్ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు 2025 మార్చి 22 నుండి ఏప్రిల్ 21 వరకు అధికారిక వెబ్సైట్ crridom.gov.in…
-
Central Government Jobs 2025 : 10+ ITI పాస్ అయ్యుంటే చాలు | 45,000 వేలు నెల జీతం
Central Government Jobs 2025 : 10+ ITI పాస్ అయ్యుంటే చాలు | 45,000 వేలు నెల జీతం WhatsApp Group Join Now Telegram Group Join Now Central Government Job 2025 : కేంద్ర ప్రభుత్వం నుంచి బంపర్ నోటిఫికేషన్… ఈరోజు మీకోసం ఒక భారీ బంపర్ నోటిఫికేషన్లు తీసుకురావడం జరిగింది. సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (CBRI)లో 19 మార్చి 2025న 17 టెక్నీషియన్ పోస్టుల ఉద్యోగం నోటిఫికేషన్ విడుదల. …
-
Anganwadi Jobs : 14,236 అంగన్వాడీ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు
Anganwadi Jobs : 14,236 అంగన్వాడీ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు Anganwadi Jobs : తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క శాసనసభలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.3,04,965 కోట్లతో రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా, మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ లో ఖాళీగా ఉన్న 14,236 అంగన్వాడీ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ ఉద్యోగాలకు కేవలం ఇంటర్మీడియట్ అర్హతతో రాత పరీక్ష లేకుండా అప్లై చేసుకోవచ్చు.…
-
AP Constable Jobs : త్వరలో 10,762 కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ
AP Constable Jobs : త్వరలో 10,762 కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ Andhra Pradesh police constable notification 2025 : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం 6,100 కానిస్టేబుల్ ఉద్యోగ భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో భాగంగా శారీరక సామర్థ్య పరీక్షలు (PET) మరియు శారీరక కొలతల పరీక్షలు (PMT) జరగడం జరిగింది. ఈ పరీక్షలకు 69,000 మంది అభ్యర్థులు హాజరుకాగా, 39,000 మంది అర్హత సాధించారు. తరువాత దశలో తుది రాత పరీక్షలు మార్చి…
-
No Fee, No Exam : 10th అర్హతతో భారీగా ఆఫీస్ సబార్డినేట్ & డేటా ఎంట్రీ ఆపరేటర్ నోటిఫికేషన్ విడుదల
No Fee, No Exam : 10th అర్హతతో భారీగా ఆఫీస్ సబార్డినేట్ & డేటా ఎంట్రీ ఆపరేటర్ నోటిఫికేషన్ విడుదల AP Polavaram Irrigation Project Jobs Recruitment 2025 latest office subordinate data entry operator job notification Apply Now : ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఫీజు లేకుండా 10th అర్హతతో పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ లో కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల. ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్ మరియు ఎక్స్ అఫీసియో…
-
APPSC Jobs : అసిస్టెంట్ లైబ్రేరియన్ పోస్టులకు పరీక్షల హాల్ టికెట్లు విడుదల
APPSC Jobs : అసిస్టెంట్ లైబ్రేరియన్ పోస్టులకు పరీక్షల హాల్ టికెట్లు విడుదల APPSC Assistant Librarian Exam Hall Ticket Out : ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఇటీవల నాలుగు నోటిఫికేషన్లకు సంబంధించిన హాల్ టికెట్లను అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. ఈ పరీక్షలు మార్చి 24 నుండి 27 వరకు నిర్వహించబడతాయి. అభ్యర్థులు తమ హాల్ టికెట్లను ఏపీపీఎస్సీ అధికారిక వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. హాల్ టికెట్ డౌన్లోడ్…
-
నిరుద్యోగ యువతకు గుడ్యూస్… రూ.4లక్షల వరకు లోన్
నిరుద్యోగ యువతకు గుడ్యూస్… రూ.4లక్షల వరకు లోన్ Rajiv Yuva Vikasam Scheme 2025 : తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలను కల్పించేందుకు ‘రాజీవ్ యువ వికాసం’ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన యువతకు ఆర్థిక సహాయం అందించడమే లక్ష్యం. మార్చి 17, 2025న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించారు. WhatsApp Group Join Now Telegram Group Join Now…
-
KGBV Admission 2025 : కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ప్రారంభం
KGBV Admission 2025 : కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ప్రారంభం KGBV Admission 2025 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల (KGBV) ప్రవేశాలకు సంబంధించి 2025-26 విద్యా సంవత్సరం కోసం దరఖాస్తు ప్రక్రియ మార్చి 22, 2025 నుంచి ప్రారంభం కానుంది. ఆసక్తిగల మరియు అర్హత కలిగిన బాలికలు ఏప్రిల్ 11, 2025 వరకు ఆన్లైన్ https://apkgbv.apcfss.in/ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. WhatsApp Group Join Now Telegram…
-
Jio, Airtel, BSNL, VI SIM మొబైల్ రీఛార్జ్ చేయకుండా ఎన్ని రోజుల్లో యాక్టివ్ లో ఉంటుంది మీకు తెలుసా
Jio, Airtel, BSNL, VI SIM మొబైల్ రీఛార్జ్ చేయకుండా ఎన్ని రోజుల్లో యాక్టివ్ లో ఉంటుంది మీకు తెలుసా Jio Airtel BSNL New Rules 2025 All Details in Telugu : భారతదేశంలో టెలికాం వినియోగదారులకు సంబంధించి ముఖ్యమైన మార్పులు చోటుచేసుకున్నాయి. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. ఈ నిబంధనలు Jio, Airtel, Vodafone-Idea (Vi), BSNL వంటి ప్రధాన టెలికాం సంస్థల వినియోగదారులకు వర్తిస్తాయి.…
-
Gold Silver Rates Today : బంగారు వెండి ధరలు గణనీయంగా మార్పులు
Gold Silver Rates Today : బంగారు వెండి ధరలు గణనీయంగా మార్పులు Gold Silver Rates Today : మార్చి 20, 2025 నాటికి, భారతదేశంలో బంగారం మరియు వెండి ధరల్లో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ మార్పులు అంతర్జాతీయ మార్కెట్లలో జరిగిన పరిణామాలు, దేశీయ డిమాండ్, మరియు ఆర్థిక విధానాలపై ఆధారపడి ఉన్నాయి. WhatsApp Group Join Now Telegram Group Join Now హైదరాబాద్లో బంగారం ధరలు: మార్చి 20, 2025 నాటికి,…
-
Traffic Police Rules : కొత్త ట్రాఫిక్ రూల్స్..నిబంధనలు పాటించకపోతే 25,000/- జరిమానా తప్పదు
Traffic Police Rules : కొత్త ట్రాఫిక్ రూల్స్..నిబంధనలు పాటించకపోతే 25,000/- జరిమానా తప్పదు Traffic Rules : భారత ప్రభుత్వం 2025లో మోటార్ వాహన చట్టంలో సవరణలు చేసింది. ఈ సవరణల ద్వారా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి విధించే జరిమానాలు పదింతలు పెంచబడ్డాయి. ఈ మార్పులు మార్చి 15, 2025న అమల్లోకి వచ్చాయి. దీని ముఖ్య ఉద్దేశ్యం రోడ్డు భద్రతను మెరుగుపరచడం, ప్రమాదాలను తగ్గించడం. WhatsApp Group Join Now Telegram Group Join…
-
Post Office Scheme : ₹ 2లక్షలు డిపాజిట్ చేస్తే ₹29,776 స్థిర వడ్డీ పొందండి.
Post Office Scheme : ₹ 2లక్షలు డిపాజిట్ చేస్తే ₹29,776 స్థిర వడ్డీ పొందండి. Post office scheme : పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ (TD) పథకం భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తుంది. ఇది బ్యాంకుల ఫిక్స్డ్ డిపాజిట్ (FD) పథకాలతో సమానంగా ఉంటుంది. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా స్థిరమైన వడ్డీ పొందవచ్చు. 2 సంవత్సరాల కాలానికి రూ. 2,00,000 డిపాజిట్ చేస్తే, 7.0% వడ్డీ రేటుతో, పరిపక్వత సమయంలో మొత్తం…