ప్రభుత్వం మహిళలకు గుడ్ న్యూస్  సున్నా వడ్డీతో రుణాలు  

ప్రభుత్వం మహిళలకు గుడ్ న్యూస్  సున్నా వడ్డీతో రుణాలు  

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో SC, ST వర్గాలకు చెందిన డ్వాక్రా మహిళలకు  2 లక్షల నుంచి 5 లక్షల మధ్యలో  0 వడ్డీ రుణాలు  పెంచామని తెలియజేశాయి. ఒక్కొక్క మహిళలకు  50 వేల నుంచి  ఐదు లక్షల  మధ్యలో రుణాలు ఇస్తామని తెలియజేశారు. వాళ్లు వాయిదాల రూపంలో మెయిన్ అమౌంట్ తిరిగి చెల్లించవలసి ఉంటుంది. 2024-25 సంవత్సరంలో 250 కోట్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. దీనికి సంబంధించి ఉంటే ఫైల్ లో అధికారికంగా సిగ్నేచర్ కూడా కావడం జరిగింది. అర్హులైన అభ్యర్థులందరూ కూడా ఈ లబ్ధి పొందుతారని ఆశిస్తున్నాను మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి మరిన్ని వివరాల కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి. 

Leave a Comment

You cannot copy content of this page