Digital Lakshmi scheme 2025 : డోగ్రా మహిళలకు ఉద్యోగ అవకాశాలు
DWCRA : ఆంధ్రప్రదేశ్ కూటమే ప్రభుత్వం మహిళల కోసం డిజిటల్ లక్ష్మి కార్యక్రమం ప్రారంభించడం జరిగింది ఇది మహిళలకు ఉపాధి కల్పించే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యావంతులైన మహిళ అభ్యర్థులకు సువర్ణవకాశం కల్పిస్తుంది.
డిజిటల్ లక్ష్మీ విధానం ద్వారా ప్రజలకు నేరుగా సహాయం అందించే ఉద్దేశంతో డిజిటల్ లక్ష్మీ విధానాన్ని ప్రభుత్వం ముందుకు తీసుకు వచ్చింది. ఇందులో డిగ్రీ లేదా పీజీ చదివిన డొగ్రా సంఘంలో సభ్యత్వం ఉన్న మహిళ అభ్యర్థులకు అర్హులని తెలియచేశారు. వీరిని డిజిటల్ లక్ష్మి లోగా నియమించి ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించే విధంగా బాధ్యతలు అప్పగించే ఉద్దేశ్యం ఉంది.
డిజిటల్ లక్ష్మీ పథకం ద్వారా మహిళలు ఇంటి కాడే ఉండి.. సేవలు అందించవచ్చు. అందుకు గాను రెండు లక్షల రుణం కూడా ప్రభుత్వం అందజేస్తుంది. డిజిటల్ లక్ష్మీద్వారా ప్రభుత్వ సేవలు ఉదాహరణకు పింఛన్ దరఖాస్తులు రేషన్ కార్డు అప్డేట్లు ఆరోగ్య పథకాలను మోదు విద్యా సంబంధిత ఫారమ్స్ మొదలైన వివరాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం వారిని ప్రోత్సహించడం వంటి పని ఉంటుంది. ఏదైనా డిగ్రీ పాసయ్యింది కంప్యూటర్ అప్లికేషన్ అవగాహన కలిగిన మహిళ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
డిజిటల్ లక్ష్మి కార్యక్రమంలో ప్రజలకు నేరుగా నమ్మకం గా అన్ని కూడా చేరే అవకాశం ఉంటుందని ప్రభుత్వం ఆశిస్తుంది.