Gurukulam Admission 2025 : గురుకుల కళాశాలలో ఇంటర్ ప్రవేశాలకు గడువు పొడిగింపు
గుడ్ న్యూస్ మహాత్మ జ్యోతిబా పూలే బీసీ గురుకుల విద్యాలయ సమస్త సొసైటీ (MJPTBCWREIS) జూనియర్ కళాశాలలో 2025 26 విద్యా సంవత్సరం సంబంధించి ఇంటర్మీడియట్ ప్రవేశాలకు గడువు ఈనెల 17 వరకు పొడిగించడం అధికారికంగా విడుదల చేశారు.
టెన్త్ క్లాస్ పూర్తి చేసిన విద్యార్థులు తమ దరఖాస్తును https://mjptbcwreis.telangana.gov.in/ ఆన్లైన్లో సమర్పించుకోవాలి.
విద్యార్థులకు మరి విద్యార్థులు తల్లిదండ్రులకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే 040-23328266 నెంబర్ను సందర్శించవచ్చును లేకపోతే డైరెక్ట్ గా కాలేజ్ వెళ్లేసి సందర్శించుకోవచ్చు.