ఆధార్ కార్డు అలర్ట్ : ఫ్రీగా గ్రామ వార్డు సచివాలయంలో ఆధార్ కార్డు తయారీ 

ఆధార్ కార్డు అలర్ట్ : ఫ్రీగా గ్రామ వార్డు సచివాలయంలో ఆధార్ కార్డు తయారీ 

Aadhar Card update : ఆధార్ కార్డు నమోదు కోసం ఫ్రీగా గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రత్యేక శిబిరాలు  ఏర్పాటు చేస్తున్నారు.  నిత్య జీవితంలో ప్రతి ఒక్కరికు కూడా ఆధార్ కార్డు చాలా ముఖ్యమైనటువంటి డాక్యుమెంటు. బ్యాంకు, హాస్పిటల్స్, స్కూల్, కాలేజెస్,  ప్రతి ఒక్క చోట కూడా ఆధార్ కార్డు అడుగుతున్నారు. అలాగే ప్రభుత్వ స్కీమ్స్ కూడా ముఖ్యమైనది ఆధార్.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఆధార్ నమోదు కోసం ఈనెల 23వ తేదీ నుంచి 27వ తేదీ వరకు గ్రామ వార్డు సచివాలయంలో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి ఫ్రీగా మీకు ఆధార్ కార్డు అందిస్తున్నారు. అవసరాలను బట్టి స్కూలు కాలేజెస్ అంగన్వాడి కేంద్రాలలో కూడా  శిబిరాలు ఏర్పాటు చేస్తామని తెలియజేయడం జరిగింది.

ఆధార్ కార్డు కోసం పుట్టిన బిడ్డ నుంచి  ఐదు సంవత్సరాల వారి కొత్త ఆధార్ నమోదు తో పాటు, రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా  డాక్యుమెంట్ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ప్రత్యేక శిబిరాల్లో ఈ ప్రక్రియ పూర్తి చేస్తామని తెలియజేయడం జరిగింది అయితే  ప్రతి ఒక్కరు కూడా వెళ్లేసి మీ ఆధార్ అప్డేట్ చేసుకోండి. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లైతే మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి. అలాగే వాట్సాప్ గ్రూప్ లో కూడా జాయిన్ అవ్వండి. 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page