PM Kisan 2023 : రైతులకు అలర్ట్ | పీఎం కిసాను 14 విడుదలకు అంతా సిద్ధం అలా చేయకుంటే మీకు పీఎం కిసాన్ డబ్బులు రావు
PM Kisan Beneficiary Status : PM Kisan : ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం లబ్ధి పొందే రైతులు అందరికీ అలర్ట్. 14వ విడుదలకు కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. రైతులు పంటలు పండించే ముందే కిసాన్ ఖాతాలో అమౌంట్ వేస్తున్నారు. అయితే మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవడం తప్పనిసరి. అలా మీ పేరు లేకపోతే ఏం చేయాలనేది ఇందులో మీకు తెలియడం జరుగుతుంది. పీఎం కిసాను ద్వారా 2000 మీకు రావాలి అంటే ఈ-కేవైసీ తప్పనిసరి చేయాలి. కేంద్ర ప్రభుత్వం రైతులకు అలర్ట్ చేస్తుంది తప్పనిసరిగా E-KYC అనేది చేయాలి.
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here |
మీరు రైతు కుటుంబానికి సంబంధించిన వాళ్ళు అయితే తప్పనిసరిగా పూర్తిగా చదవండి పీఎం కిసాన్ కింద రూ.2000 వేల చొప్పున ఏటా మూడు విడతల్లో రూ.6000 వేలు లబ్ధి పొందే రైతులు తప్పనిసరిగా Electronic Know Your Customer (E-KYC) చేయించుకోవాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. త్వరలో ఇవ్వబోతున్న 14వ విడత పీఎం కిసాను కచ్చితంగా (E-KYC) తప్పనిసరిగా ఉండాలి. శ్రీ అర్హత ఉన్న ప్రతి కిసాను ఆధార్, దానికి అనుసంధానమైన ఫోన్ నంబరు, అలాగే ఓటీపీ ఆధారం గా నెలాఖరు లోపు అథెంటిఫికేషన్ చేసుకోవాలని సూచించారు. అది ఎలా చేయాలనేది కూడా పూర్తిగా వివరాలు మీకు తెలియజేయడం జరుగుతుంది. మీరు అందరు తక్షణం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఒకసారి జాబితా నుంచి డిలీట్ అయితే తర్వాత చేర్చుకోవడం కష్టమని పేర్కొన్నారు. అంతేకాకుండా వైఎస్సార్ రైతు భరోసా కింద రూ.7,500 పెట్టు బడిసాయం పొందడానికి కూడా సమస్యగా మార వచ్చని తెలిపారు. E-KYC పూర్తి చేయడానికి జిల్లా వ్యవసాయశాఖ కార్యాలయంలో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసి ఈ – క్రాప్ డేటా ఆధారంగా ఈ ప్రక్రియ చేయించుకోని రైతులను గుర్తించి ఆర్బీకే అసిస్టెంట్ల ద్వారా చేయించుకునేలా చర్యలు చేపట్టామన్నారు.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
PM Kisan Status KYC
E-KYC ఎలా చేయాలి, ఎవరు ఎవరు చేస్తారు ఎక్కడెక్కడ అవుతుంది. పూర్తి వివరాలు
•మీ-సేవ
•కామన్ సర్వీసు సెంటర్ (సీఎస్సీ)
•ఆర్బీకే అసిస్టెంట్లను
•సచివాలయ లో డిజిటల్ అసిస్టెంట్లను సంప్రదించి వేలిముద్రలతో ఈ-కేవైసీ చేయించుకోవాలని తెలిపారు.
•మీ ఆండ్రాయిడ్ మొబైల్ ఉన్నట్లయితే www. pmkisan.gov.in అనే లింకన్ను ఉపయోగించి స్వయంగా ఇంటర్నెట్ కలిగిన అండ్రాయిడ్ మొబైల్ ఫోన్లలో కూడా చేసుకునే అవకాశం ఉందని వెల్లడించారు.
PM Kisan :- దేశవ్యాప్తంగా లక్షలాదిమంది రైతులకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పెట్టుబడి సహాయంగా 14వ నిధుల విడుదల కోసం ఎదురుచూస్తున్నటువంటి రైతులందరికీ శుభవార్త. ఈనెల చివరి లోపల మీ ఖాతాలోగు 2000 రూపాయలు జమ చేసే అవకాశం ఉంది. మీరు ఇప్పుడు వరకు E-KYC చేయకపోతే తప్పనిసరిగా E-KYC అయినది చేయండి. మీడియా కథల ప్రకారం మీకు పది రోజులలో రైతుల నిధి అనేది మీ అకౌంట్లో రావడం జరుగుతుంది. కానీ పైన చెప్పిన విధంగా E-KYC చేసినట్లయితే. మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే కింద కామెంట్స్ ద్వారా తెలియజేయండి.
🛑E-KYC Link Click Here
Click on the link given below
=====================
Important Links:
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here | |
Youtube Channel Link | Click Here |
➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here
-
AP Government Jobs : రాత పరీక్ష లేకుండా వన్ స్టాప్ సెంటర్లో జాబ్స్ | DWCWEO Notification 2025 Application
AP Government Jobs : రాత పరీక్ష లేకుండా వన్ స్టాప్ సెంటర్లో జాబ్స్ | DWCWEO Notification 2025 Application DWCWEO Job Recruitment 2025 : హాయ్ ఫ్రెండ్స్.. రాత పరీక్ష లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం, జిల్లా మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ కార్యాలయం లో కొత్త నోటిఫికేషన్ విడుదల. WhatsApp Group Join Now Telegram Group Join Now One Stop Centre లో Psycho-Social Counsellor…
-
Court Jobs : తెలంగాణ కోర్టు జాబ్స్ కోసం హాల్ టికెట్ విడుదల
Court Jobs : తెలంగాణ కోర్టు జాబ్స్ కోసం హాల్ టికెట్ విడుదల Telangana High Court Jobs hall ticket release : తెలంగాణలో హైకోర్టులో ఉద్యోగాల కోసం అప్లై చేసుకున్న అభ్యర్థులకు శుభవార్త.. 1673 కోర్టు ఉద్యోగుల హాల్ టికెట్ విడుదల చేయడం జరిగింది. Username మరియు Password ఎంటర్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. WhatsApp Group Join Now Telegram Group Join Now Telangana High Court Jobs hall ticket…
-
TS ఇంటర్ ఫలితాలు 2025 తేదీ : తెలంగాణ 1st, 2nd సంవత్సర ఫలితాలు మొబైల్ లో ఇలా సింపుల్ గా తెలుసుకోండి
TS ఇంటర్ ఫలితాలు 2025 తేదీ : తెలంగాణ 1st, 2nd సంవత్సర ఫలితాలు మొబైల్ లో ఇలా సింపుల్ గా తెలుసుకోండి TS Inter Results 2025 Date : తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు లో ఇంటర్ మొదటి మరియు రెండో సంవత్సరం పరీక్షల కోసం 9,96,971 విద్యార్థులు హాజరు కావడం జరిగింది. రిజల్ట్స్ చెక్ చేసుకోవాలనుకున్న అభ్యర్థులు tsbie.cgg.gov.in, results.cgg.gov.in & examresults. ts. nic.in ద్వారా ఫలితాలు ఈజీగా చెక్ చేసుకోవచ్చు. WhatsApp…